Thursday, April 25, 2024

క‌ల్వ‌కుంట్ల క‌వితని క‌లిసిన గంగ‌వ్వ టీం..

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ని ద‌ర్శించుకున్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. కాగా ఎమ్మెల్సీ క‌విత‌ను మై విలేజ్ షో సెల‌బ్రిటీ గంగ‌వ్వ క‌లిసింది. క‌విత‌ని తాను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిసిన‌ట్టు తెలిపింది… ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితను..గంగ‌వ్వ టీం సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… అధికార టీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని… టిఆర్ఎస్ పార్టీ ముందు ఇంకా అనేక టార్గెట్స్ ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement