జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలో పౌరులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో కశ్మీర్ పండిట్ మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement