Friday, March 29, 2024

ఉగ్ర‌వాదుల కాల్పుల్లో క‌శ్మీర్ పండిట్ మృతి

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలో పౌరులపై కాల్పులు జరిపారు. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో క‌శ్మీర్ పండిట్ మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement