Wednesday, April 24, 2024

Breaking : సత్తమ్మను పరామర్శించిన – సుద్దాల అశోక్ తేజ‌

యాదాద్రి : గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ దూడల సత్తమ్మ కాలు విరగడంతో సినిగేయ రచయిత జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని రాందేవ్ హాస్పిటల్ లో పరామర్శించారు. వైద్య సేవలను తెలుసుకొని, మెరుగైన చికిత్స అందివ్వాలని కోరారు. అశోక్ తేజతో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని అర్జున్ గౌడ్, సామాజిక వేత్త పొన్నగాని విక్రం, మల్లేష్ గౌడ్, బత్తిని అయిలయ్య, దూడల భాస్కర్, శ్రీనివాస్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement