Tuesday, April 16, 2024

త్యాగ‌రాజ‌స్వామి ఆరాధ‌నోత్స‌వాల‌కి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై కి ఆహ్వానం

నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఈ నెలలో శ్రీ త్యాగరాయ గానసభలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 23 వ తేదీ రోజు ముగింపు ఉత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన వలసిందిగా గవర్నర్ కార్యాలయంలో గానసభ అధ్యక్షుడు కళా వీ.ఎస్.జనార్ధనమూర్తి, ఉపాధ్యక్షురాలు కళా సుబ్బారావు మేధా , సంయుక్త కార్యదర్శి కళా పద్మజ నీలిమ కలిసి ఆహ్వానించారు. శ్రీ త్యాగరాయ గానసభ వివరాలు గవర్నర్ ఎంతో ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement