Wednesday, April 24, 2024

ఇండోనేసియాలో వరద బీభత్సం.. 75 మంది మృతి

ఇండోనేసియాలో భారీ వర్షాలు, వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు సహా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 75కు చేరింది. 42 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పు తైమూర్ లో 21 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ధాటికి ప్రలు నిరాశ్రయులైయ్యారు.  పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు, రహదారులు మట్టిలో కూరుకుపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement