Friday, March 29, 2024

ఇండియా VS న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్.. వర్షంతో టాస్ ఆల‌స్యం

వెల్లింగ్‌ట‌న్ వేదిక‌గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగ‌నున్న తొలి టీ20 మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డంకిగా మారాడు. వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్య‌మైంది. మ్యాచ్ ఆరంభానికి ముందే వ‌ర్షం కుర‌వ‌డంతో టాస్ డిలే అయ్యింది. ఈ టీ20 సిరీస్‌కు రోహిత్ శ‌ర్మ దూరం కావ‌డంతో హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement