Friday, April 19, 2024

10ఓవర్లకు భారత్ స్కోరు 75/2

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 10ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఇండియా జట్టు బ్యాట్స్ మెన్లు సూర్యకుమార్ యాదవ్ 18పరుగులు, శ్రేయస్ అయ్యర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement