Wednesday, March 27, 2024

2nd T20.. భారత్ స్కోర్ 191/6.. న్యూజిలాండ్ టార్గెట్.. 192

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. భారత్ జట్టు బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ చేశాడు. 111 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్లు పెద్దగా ఆశించిన స్కోర్ చేయలేకపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement