Thursday, April 25, 2024

20 ఓవర్లకు భారత్ స్కోరు 127-1

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 127 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు ఇషాన్ కిషన్ 90 పరుగులు, విరాట్ కోహ్లీ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement