Thursday, March 28, 2024

Covid-19: దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు

దేశంలో కోవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో  211 మంది మరణించగా, 8834 మంది కరోనా నుంచి కోలుకున్నారు .

దేశంలో ఇప్పటివరకు  మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరింది. ఇందులో 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి వల్ల 4,73,537 మంది మృతిచెందారు. మరో 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement