Tuesday, April 23, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 31,222 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధారణ కాగా.. మరో 290 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు. క‌రోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 31,222 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధారణ కాగా.. మరో 290 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు. నిన్న కేరళలో 19,688 కేసులు నమోదుకాగా.. 135 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం 3,92,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,30,58,843కు చేరింది. ఇందులో 3,22,24,937 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,41,042 మంది వైరస్ కు బలైయారు. ఇప్ప‌టి వ‌ర‌కు 69,90,62,776 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తం పరీక్షల సంఖ్య 53,31,89,348కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement