Tuesday, April 23, 2024

రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ శర్మ (27) ఔట్

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. భారత్ జట్టు 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ 28 బంతుల్లో 27 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్ లో శ్యామ్ కర్రన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement