Friday, April 19, 2024

Telangana: ఎనిమిదేండ్ల పాలనలో ఏంజేసిర్రో చెప్పాలే.. కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్​

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ ఎనిమిదేండ్ల కేసీఆర్​ పాలనలో అడుగడుగునా అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి కేటీఆర్​. ఇవ్వాల (మంగళవారం) కొండా లక్షణ్​ బాజూజీ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు ఈ ఎనిమిదేండ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని, కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్​ అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నాడన్నారు. ఏదో ఇచ్చినం అని కులం పేరుతో, మతం పేరుతో, దేవుని పేరుతో రెచ్చగొట్టే వాళ్లను ఏం చేశారని నిలదీయాలని కోరారు. మంత్రి కేటీఆర్​ మాట్లాడిని వీడియో ప్రసంగం.. మీరు వినండి!

Advertisement

తాజా వార్తలు

Advertisement