Wednesday, April 17, 2024

Breaking: అమిత్ షా అధ్యక్షతన ఐబీ సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతాధికారుల సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోని అంతర్గత భద్రతా పరిస్థితి, ఉగ్రవాద ముప్పులు, బెదిరింపుల అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. దేశంలో పటిష్టమైన అంతర్గత భద్రత, గూఢచార సేకరణ నెట్ వర్క్స్ , ఇతర అంశాలపై హోంమంత్రి సమీక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement