Wednesday, March 27, 2024

Breaking: మనీ లాండరింగ్​ కేసు.. ఐఏఎస్​ ఆఫీసర్​ పూజా సింఘాల్​ అరెస్ట్​..

మనీలాండరింగ్ కేసులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి పూజా సింఘాల్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇవ్వాల (బుధవారం) అరెస్టు చేసింది. అరెస్టు చేయడానికి ముందు ఆమెను కొన్ని గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో జార్ఖండ్‌లో కోట్లాది ఎంఎన్‌ఆర్‌ఇజిఎ నిధుల దుర్వినియోగం జరిగిందని అభియోగాలు నమోదయ్యాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement