Wednesday, April 24, 2024

ఎలాంటి నోటీసులు రాలేదు.. ఎమ్మెల్సీ కవిత

తనకు ఎలాంటి నోటీసులు రాలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆమె ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించారు. ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారన్నారు. నిజనిర్ధారణ తర్వాతే వార్తలు వేయాలని తెలిపారు. మీ విలువైన సమయాన్ని వాస్తవాలు తెలిపేందుకు వాడాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement