Thursday, April 25, 2024

ప్ర‌యాగ్ రాజ్ లో వ‌ల‌స ప‌క్షులు.. కొత్త అందాలు సంత‌రించుకున్న గంగాన‌ది

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్ రాజ్ ప‌ట్ట‌ణంలో వ‌ల‌స ప‌క్షుల సంద‌డి నెల‌కొంది. ప్రయాగ్‌రాజ్‌లోని పుష్కర ఘాట్‌లకు వలస పక్షుల గుంపులు చేరుకున్నాయి. వలస పక్షుల రాకతో ప్రయాగ్‌రాజ్‌లోని సంగమ్‌ ఏరియాలో గంగానది నూతన అందాలను సంతరించుకున్నది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే యాత్రికులకు ఈ వలస పక్షులు కనువిందు చేస్తున్నాయి. ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు మన దేశంలో సందడి చేస్తుంటాయి. నదులు, సరస్సులకు కొత్త అందాలను తీసుకొస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement