Tuesday, March 19, 2024

Breaking: ఆఫ్ఘనిస్థాన్ లో భారీ పేలుడు.. 20మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ పేలుడు ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో 20మంది మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మజార్ ఏ షరీఫ్ లో ఈ ఘటన జరిగింది. యాత్రికుల బస్సును టార్గెట్ చేస్తూ పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement