Thursday, April 25, 2024

Big Breaking: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 20మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైంది. ఈ భారీ భూకంపం ధాటికి బాలిలో 20మంది మృతిచెందగా, మరో 300 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement