Thursday, March 28, 2024

Flash: ప్రజాప్రస్థానం పాదయాత్రలో తేనెటీగల దాడి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర 34 వ రోజు ఆలేరు నియోజకవర్గంలోని మోట కొండూరు మండలంలో కొనసాగుతున్నది. మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో గల దుర్శ గానిపల్లి  గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను తేనెటీగలు దాడి చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement