Thursday, April 18, 2024

Breaking: మ‌ర్డ‌ర‌ర్ ఆఫ్తాబ్‌పై హిందూసేన అటాక్‌.. జైలుకు త‌ర‌లిస్తుంటే త‌ల్వార్ల‌తో దాడి

ఢిల్లీ మ‌ర్డ‌ర్ కేసు నిందితుడు ఆఫ్తాబ్‌ని ఇవ్వాల (సోమ‌వారం) తీహార్‌ జైలుకు త‌ర‌లిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న హిందూసేన త‌ల్వార్ల‌తో అటాక్ చేసింది. ఆఫ్తాబ్‌ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని, చంపేస్తామ‌ని నినాదాలు చేస్తూ విరుచుకుప‌డ్డారు. అయితే.. ఒక్క‌సారిగా వ‌చ్చిన మూక‌ను చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఎంత‌కూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ప‌లువురిని అదుపులోకి తీసుకుని ప‌రిస్థితిని కంట్రోల్‌లోకి తెచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement