Thursday, April 25, 2024

Breaking: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వైఎస్ఆర్ టీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన అంశాలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement