Thursday, April 25, 2024

Breaking: బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) రేపు నిర్వహించనున్న మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500మందితో మహాధర్నా నిర్వహించుకోవాలని తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ఈ మహాధర్నా సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పుతో రేపటి మహాధర్నాకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement