Saturday, April 20, 2024

Breaking: ఈటల, రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ పిలుపు..

తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆ నేతలు ఢిల్లీకి బయల్దేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రధాని మోడీ సభ తర్వాత వారికి హైకమాండ్ నుండి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement