Tuesday, April 16, 2024

Breaking: తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్​ అలర్ట్​

తమిళనాడులో తుపాన్​ కలకలం సృష్టిస్తోంది. చాలా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నాలుగు జిల్లాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలోని సబ్​వేలన్నిటినీ మూసెయ్యాలని అధికారులు నిర్ణయించారు. మరో 14 జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక తుపాన్​ చెన్నై పుదుచ్చేరి మధ్య తీరం దాటనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement