Wednesday, April 24, 2024

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌పై హ‌రీశ్‌రావు ట్వీట్.. సెటైర్‌తో ఆక‌ట్టుకుంటున్న తీరు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌పై మంత్రి హ‌రీశ్‌రావు సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. వ‌ల‌స ప‌క్షులు త‌మ‌కు ఇష్ట‌మైన ప్రాంతాల‌కు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. ఇష్ట‌మైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయ‌ని ఆయ‌న ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇవాళ ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వం కావ‌డం యాదృచ్ఛిక‌మ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగుల‌ను హ‌రీష్ రావు త‌న ట్వీట్‌కు యాడ్ చేయ‌డంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింఇ.

Advertisement

తాజా వార్తలు

Advertisement