కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికమని హరీశ్రావు పేర్కొన్నారు. #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగులను హరీష్ రావు తన ట్వీట్కు యాడ్ చేయడంతో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింఇ.
అమిత్ షా పర్యటనపై హరీశ్రావు ట్వీట్.. సెటైర్తో ఆకట్టుకుంటున్న తీరు..
Advertisement
తాజా వార్తలు
Advertisement