Saturday, April 20, 2024

Breaking: ప్రధాని మోడీని కలిసిన గవర్నర్ తమిళ సై

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ గవర్నర్ తమిళసై కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ధాన్యం సేకరణ అంశాలపై నివేదిక అందించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై అధికార టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. కేంద్ర సర్కార్ పై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement