Friday, March 29, 2024

Breaking: రాజ్ భవన్ ను సందర్శించే తీరిక లేదా… సీఎస్ పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సీఎస్ పై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉంది. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ ను సందర్శించడానికి సమయం లేదా అని, ప్రోటోకాల్ లేదు.. పిలిచినా కూడా మర్యాద లేదని తమిళిసై సౌందర రాజన్ అన్నారు. కనీస మర్యాదగా ఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement