Wednesday, April 17, 2024

కృష్ణ పార్థీవ‌దేహానికి గవర్నర్ తమిళిసై నివాళులు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప‌ద్మాయ‌ల స్టూడియోకు చేరుకున్నారు. కృష్ణ పార్థీవ దేహానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివాళుల‌ర్పించారు. ఈసందర్భంగా కృష్ణ కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్ మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement