Saturday, April 20, 2024

హైద‌రాబాద్ సిటీ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లోనూ జ‌ర్నీ చేయొచ్చు

హైద‌రాబాద్ సిటీ స్టూడెంట్స్‌కి టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో న‌డిచే బ‌స్సులు అంటే సిటీ బ‌స్సుల‌తోపాటు ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లోనూ జ‌ర్నీ చేయ‌డానికి ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. విద్యార్థుల ర‌ద్దీ దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని, స‌దుపాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement