Thursday, April 18, 2024

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా తగ్గుతు వస్తున్న బంగారం ధరలు.. ఈ రోజు మాత్రం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.47,200కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల ధర రూ.51,490కు పెరిగింది.ఇక, వెండి ధర కూడా బంగారం దారిలోనే నడించింది. వెండి ధర రూ.200 పెరుగుదలతో రూ.65 వేలకు చేరుకుంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement