Thursday, March 28, 2024

Gold Rate: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.47,400కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరుగుదలతో రూ.51,710కు ఎగిసింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,800కు చేరుకుంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement