Thursday, April 18, 2024

Breaking: గోడౌన్ గోడ కూలి… ఆరుగురు మృతి

గోడౌన్ గోడ కూలి ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. అలీపూర్ ప్రాంతంలో గోడౌన్ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గోడౌన్ శిథిలాల కింద పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement