Thursday, April 18, 2024

Breaking: జిలెటిన్ స్టిక్స్ పేలి.. ముగ్గురు రైతులు మృతి

జిలెటిన్ స్టిక్స్ పేలి ముగ్గురు రైతులు మృతిచెందగా.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తేంకాసి జిల్లాలో బావి కోసం రైతులు త‌వ్వుతుండ‌గా ఒక్క‌సారిగా జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ పేలుడు ధాటికి రైతులు ఎగిరి ప‌డ‌డంతో ముగ్గురు రైతులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement