Thursday, March 28, 2024

Breaking: గ్యాస్ లీక్.. 14మంది విద్యార్థినులకు అస్వస్థత

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో కస్తూర్బా ఉమెన్స్ కాలేజ్ లో గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 14మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన విద్యార్థినులను సమీపంలోని గీత నర్సింగ్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement