Thursday, April 25, 2024

గాంధీభ‌వ‌న్ లో టీ కాంగ్రెస్ నిర‌స‌న దీక్ష – కాంగ్రెస్, బిజెపి దొందూ దొందేనంటోన్న టిఆర్ ఎస్

గాంధీభ‌వ‌న్ లో టీ కాంగ్రెస్ నిర‌స‌న దీక్ష ప్రారంభించింది. అబేంద్క‌ర్ విగ్ర‌హాల ఎదుట ప్ర‌జాసంఘాలు నిర‌స‌న చేప‌ట్టాయి. ఈ దీక్ష 48గంట‌లు కొన‌సాగ‌నుంది. కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్య‌లను కాంగ్రెస్ నేత‌లు ఖండించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కామెంట్ల‌తో పాలిటిక్స్ హీటెక్కాయి. కాగా మ‌రో ప‌క్క ఢిల్లీ టు గ‌ల్లీ భీం దీక్ష‌ల‌కు బీజేపీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్, బిజెపి దొందూ దొందేన‌ని టిఆర్ ఎస్ నేత‌లు తెలిపారు. ఢిల్లీలో కొట్టుకుని, గ‌ల్లీలో క‌లుసుకునే ర‌కాల‌ని వారిపై మండిప‌డ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement