Thursday, April 25, 2024

డ‌యాలిసిస్ సేవ‌లు ఉచితం..ఆదేశాలు జారీ చేసిన మంత్రి హ‌రీష్ రావు..

కిడ్నీ వ్యాధిగ్ర‌స్థుల‌యిన ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఉచిత డ‌యాల‌సిస్ సేవ‌లు అందించేందుకు తెలంగాణ ఆరోగ్య‌శాఖ సిద్ధం అవుతోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులైన ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలిసిస్ సేవలు అందించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాద్ లో ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్ లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇది కిడ్నీ వ్యాధిగ్ర‌స్థుల‌కు శుభ‌వార్తే.

Advertisement

తాజా వార్తలు

Advertisement