Thursday, April 25, 2024

ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఇద్ద‌రు మృతి

ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌గా… అందులో ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నీలాంగ‌రైలోచోటు చేసుకుంది. ఆన్ లైన్ ర‌మ్మీ, కేర‌ళ లాఠ‌రీలో రామ్ కుమార్ రూ.10ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు. త‌ల్లి, అక్క‌తో క‌లిసి రామ్ కుమార్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న‌లో రామ్ కుమార్ అక్క‌, అక్క కూతురు మృతిచెంద‌గా, రామ్ కుమార్‌, త‌ల్లి మీనాక్షి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement