Thursday, April 25, 2024

BIG BREAKING : చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మృతి

చీరల పంపిణీలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో న‌లుగురు మహిళ‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరుప‌త్తూర్ జిల్లాలో చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగింది. తొక్కిస‌లాట‌లో న‌లుగురు మ‌హిళ‌లు మృతిచెంద‌గా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement