Tuesday, March 26, 2024

Flash.. Flash: హ‌న్మ‌కొండ‌లో దారుణం.. త‌రాల‌ప‌ల్లి క్వారీలో ముగ్గురు కార్మికులు మృతి

తెలంగాణ‌లో దారుణం జ‌రిగింది. హ‌న్మ‌కొండ జిల్లాలోని త‌రాల‌ప‌ల్లి గ్రానైట్ క్వారీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క్వారీలో ప‌నిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయారు. గాయ‌ప‌డ్డ‌వారిని వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే విష‌యం కూడా బ‌య‌ట‌కు తెలియ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement