Thursday, April 25, 2024

Breaking: బాణసంచా పేలి… ఐదుగురు మృతి

బాణ‌సంచా పేలి ఐదుగురు మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాలైన విషాద ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కుర్దా జిల్లాలోని భూసంగ‌పూర్ లో బాణ సంచా పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement