Friday, March 29, 2024

Breaking: ఇరాన్ హిజాబ్ నిరసనల్లో కాల్పులు.. ఐదుగురు మృతి

ఇరాన్ హిజాబ్ నిరసనల్లో కాల్పులు జరిపారు. నిరసన కారులు, భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన లో ఐదుగురు మృతిచెందగా, 10మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 16నుంచి ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలను నిర్ధాక్షిణ్యంగా ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement