Thursday, April 18, 2024

తోటి జవాన్లపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

ఓ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన ఘటన జమ్ము కశ్మీర్ లో చోటుచేసుకుంది. జమ్ము కశ్మీర్ లోని పూంచ్ లో గల సురన్ కోట్ ఆర్మీ క్యాంపులో జవాన్ కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement