Thursday, April 25, 2024

Breaking: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలో డ్రమ్ములు పేలుతున్నాయి. దీంతో మంటలు ఎగసిపడుతున్నాయి. పారిశ్రామికవాడలో భారీగా పొగ వెలువడుతున్నది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement