Friday, April 19, 2024

147 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. నీషమ్ డకౌట్..

న్యూజిలాండ్‌ vs ఇండియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడ‌వ టీ20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ జేమ్స్ నీషమ్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. సిరాజ్ బౌలింగ్ లో రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement