Saturday, April 20, 2024

Breaking: తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లులపై ఎఫ్ సీఐ దాడులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై ఎఫ్ సీఐ దాడులు నిర్వహిస్తోంది. ధాన్యం నిల్వలపై ఎఫ్ సీఐ తనిఖీలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రత్యేక బృందాల‌తో తనిఖీలు చేస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన రైస్ మిల్లులు ఎఫ్ సీఐ గడువు ముగిసినా మిల్లర్లు ధాన్యం ఇవ్వలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement