భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు. ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నడ్డా అధ్యక్షతనే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. జేపీ నడ్డా పదవీకాలం పొడిగిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. 2024 జూన్ వరకూ జేపీ నడ్డా జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement