Saturday, April 20, 2024

లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్స్

లాభాల‌తో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు..దాంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 52,973కి పెరిగింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 15,842 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ (2.95%), బజాజ్ ఫైనాన్స్ (2.37%), మారుతి (2.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.27%), హెచ్డీఎఫ్సీ (1.96%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్. అల్ట్రాటెక్ సిమెంట్ (-3.01%), ఏసియన్ పెయింట్ (-2.15%), ఐటీసీ (-1.78%), టీసీఎస్ (-1.08%), డాక్టర్ రెడ్డీస్ (-1.02%)
టాప్ లూజర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement