Friday, April 26, 2024

Breaking: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు మూడ్రోజుల ఈడీ కస్టడీ

ప‌త్రాచాల్ భూకుంభ‌కోణం కేసులో శివ‌సేన రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ మూడ్రోజుల కస్టడీ విధించింది. ఈనెల 4వతేదీ వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈనెల 4వతేదీ వరకు సంజయ్ రౌత్ ను ఈడీ ప్రశ్నించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement