Wednesday, April 24, 2024

Breaking: కార్తీ చిదంబరంపై ఈడీ కేసు నమోదు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడిపై ఈడీ కేసు నమోదైంది. కార్తీ చిదంబరంపై ఈడీ కేసు నమోదు చేసింది. చైనీస్ వీసా స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. పీఎంఎల్ఏ కింద కార్తీ చిదంబరంపై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement